తర్లుపాడు మండలంలో విషాదం.. గుండెపోటుతో విఆర్వో (VRO) మల్లికార్జున కన్నుమూత
తర్లుపాడు, ఫిబ్రవరి 23: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి (VRO) భీమనబోయిన మల్లికార్జున రావు (40) ఆదివారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగిన తన మేనమామ గృహప్రవేశ వేడుకకు…
