కంభం మెయిన్ రోడ్డుపై ‘అర్ధరాత్రి వికృత నాట్యం’: ఆ ముగ్గురు యువకులను వణికించిన భయంకర దృశ్యం!
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో దసరా ఉత్సవాల సందడి ముగిసింది. ఆ నిశ్శబ్ద అర్ధరాత్రి వేళ.. పట్టణం నడిబొడ్డున మెయిన్ రోడ్డుపై జరిగిన ఒక యదార్థ సంఘటన ఇప్పుడు స్థానికులను భయంతో వణికిస్తోంది. ఆ రాత్రి ఏం జరిగింది? నైట్ రైడ్…
