గంగానదిలో మాంసాహార విందు: పవిత్రతను దెబ్బతీసిన 14 మంది అరెస్ట్
వారణాసిలోని పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పని తీవ్ర దుమారం రేపింది. ప్రయాణిస్తున్న పడవలో హుక్కా తాగుతూ, చికెన్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయడమే కాకుండా, తిన్న తర్వాత మిగిలిన మాంసం ఎముకలను నేరుగా గంగానదిలో పడవేయడం హిందూ భక్తుల…
